మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండల పరిధిలో జ్వాలా యూత్ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయనకు నివాళులు అర్పిస్తూ ఆయన చేసినటువంటి సేవలను స్మరించుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీత రేగా పాపయ్య హాజరయ్యారు మహాత్మ జ్యోతి రావు పూలే కుల వివక్ష వ్యతిరేకంగా సమసమాజా స్థాపన కోసం పోరాడిన బహుజన తత్వవేత్త దార్శనికుడని ఆయన పేర్కొన్నారు ఇట్టి కార్యక్రమంలో జ్వాలా యూత్ అధ్యక్షుడు కోడెల నరేష్, ప్రధాన కార్యదర్శి బండపల్లి రవి గౌడ్,గౌరవ సలహాదారులు, చాదా మల్లయ్య, సయ్యద్ బాబా, మహమ్మద్ ఇంతియాజ్ మరియ గ్రూప్ సభ్యులు మహేష్ ,ముకుందం, లక్ష్మీనారాయణ మరియు మిగతా సభ్యులు పాల్గొన్నారు.
Post A Comment: