మన్యం టీవీ ములుగు:
తెలంగాణలో మాస్క్ ధరించకుంటే వెయ్యి రూపాయలు జరిమానా.. అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ సర్కార్...జిల్లా లోని ప్రజలు కో విడ్ -19 నిబంధనలు పాటించాలి, ప్రతి ఒక్కరు మాస్క్, మరియు వ్యక్తి గత దూరం, సానిటైజర్ ఉపయోగించాలని జిల్లాకలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య ఒక ప్రకటన ద్వారా తెలిపారు.
Post A Comment: