మన్యం టీవీ గుండాల: కరోనాతో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మృతి చెందారు మండలం పరిధిలోని కాచన పల్లి రేంజ్ కర్ణ గూడెం సెక్షన్ ఆఫీసర్ సత్యనారాయణ 52 మృతి చెందారు గత కొన్ని రోజుల క్రితం కరోనా నిర్ధారణ కావడంతో కొత్తగూడెంలో చికిత్స పొందుతున్నాడు ఆరోగ్యం క్షీణించడం తో కుటుంబ సభ్యులు కొత్తగూడెం నుండి ఖమ్మం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు మృతుడికి భార్యతో పాటు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు ఇంటికి పెద్ద దిక్కు మృత్యువాత పడడంతో కుటుంబ సభ్యులతో పాటు బంధువుల్లో విషాదఛాయలు అలుముకున్నాయి
Post A Comment: