మన్యం టీవీ :ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండల పరిధిలోని వేపల గడ్డ గ్రామంలో రోడ్డు ప్రమాదంలో గాయపడగా చింత నరసింహారావు కాలుకు తీవ్ర గాయమైంది. ఈ విషయం తెలుసుకున్న ఎన్ఆర్ఐ మోకాళ్ళ శ్రీనివాస్ తన సోదరిడి ద్వారా సోమవారం వైద్య ఖర్చుల కోసం 10 వేల రూపాయలు ఆర్థిక సహాయం పంపించినారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ అడ్వకేట్ ఫోరం అధ్యక్షుడు సువర్ణపాక సత్యనారాయణ, కృష్ణ, వడ్ల శీను, మంచాల వెంకటేశ్వర్లు, ముత్యాల శ్రీనివాసరావు, గుడిమల్ల భాస్కర్, గోపి,భాగ్య తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: