మన్యం టీవీ కొత్తగూడెం : ఈ రోజు నిర్వహించిన కరోనా పరీక్షలో తనకు పాజిటివ్గా తేలిందని జిల్లా కలెక్టర్ డా యంవి రెడ్డి తెలిపారు. గత ఒక వారం రోజుల నుండి తనతో సన్నిహితంగా ఉన్న ప్రతి ఒక్కరు వెంటనే వ్యాధి నిర్దారణ పరీక్షలు నిర్వహించుకోవాలని ఆయన సూచించారు.
Navigation
Post A Comment: