మన్యం మీడియా,అన్నపురెడ్డిపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అన్నపురెడ్డిపల్లి మండలం, పెద్దిరెడ్డిగూడెం గ్రామంలోని పల్లె ప్రకృతి వనరులను సందర్శించడానికి వచ్చిన జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారి అడిషనల్ డిఆర్డిఓ-ఆర్వి సుబ్రహ్మణ్యం మరియు మండల ప్రజా పరిషత్ అధికారి-జి రేవతి, పంచాయతీ కార్యదర్శి-విజయ్, ఏపీఓ-వెంకటేశ్వరరావు, సర్పంచ్- కవిత, ప్లాంటేషన్ సూపర్వైజర్-ఎస్ నాగమణి, టిఏ-జ్యోతి, పంచాయతీ సిబ్బంది. మన్యం మనుగడ ప్రత్యేక ఏప్రిల్ మాస పత్రికలు స్వీకరించి, వీక్షించారు. అడిషనల్ డిఆర్డిఓ- ఆర్వి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మన్యం మనుగడ ఎండి, ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు. ప్రజల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నారని, గతంలో బూర్గంపాడు మండల ఎంపీడీవోగా చేసినప్పుడు వారి గురించి బాగా తెలుసు అని, అభివృద్ధె వారి లక్ష్యం అని కొనియాడారు.
Post A Comment: