CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నూతన విగ్రహానికి భూమి పూజ చేసిన విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు

Share it:

 



మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, రామానుజవరం గ్రామ పంచాయతీ పరిధిలోని  కొండాయిగూడెం గ్రామం లో ఆదివారం మహాత్మా జ్యోతిరావు పూలే 194 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నూతన విగ్రహాని కి భూమి పూజ కార్యక్రమాని కి ముఖ్యఅతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో మణుగూరు జడ్పిటిసి పొశం. నరసింహారావు,పీఏసీఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ముత్యం బాబు, పట్టణ అధ్యక్షులు.అడపా. అప్పారావు,వర్కింగ్ ప్రెసిడెంట్ బొలిశెట్టి.నవీన్, నియోజకవర్గ మీడియా ఇంచార్జ్ తాళ్లపల్లి.యాదగిరి గౌడ్,సోసైటీ డైరెక్టర్ మామిడిపల్లి.సీతారాములు ఉపసర్పంచ్ తడకమళ్ళ. ప్రభుదాస్,ఏడవ వార్డు నెంబర్.సూదిపోగు. లక్ష్మణరావు,మాజీ డిసిసిబి డైరెక్టర్.బోయిళ్ళ.రమణయ్య,ఎమ్మార్పీఎస్ నాయకులు.బోయిళ్ళ.వెంకటేశ్వర్లు,టిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు బొగ్గుల. నాని,ఉపాధ్యక్షుడు.కట్టా నరసయ్య,సోదిపోగు.నాగరాజు,యువజన నాయకులు మండారి.సతీష్, బోయిళ్ళ.రాజు,ఎస్.కె మహబూబ్ హుస్సేన్,పార్టీ నాయకులు,యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: