ప్రాథమిక వైద్యాధికారి సూచించారు (మన్యం న్యూస్ గుండాల) ప్రతి ఒక్కరూ కర్నాటిక వేయించుకోవాలని ప్రాథమిక వైద్యులు సూచించారు. కరోనా కేసులు రోజు రోజు పెరుగుతున్న తరుణంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలన్నారు మాస్కులు శానిటైజర్ వాడాలని సూచించారు . సాయన్న పల్లి గ్రామంలో ఓకే కుటుంబంలో ఆరుగురికి పాజిటివ్ గా నిర్ధారణ అయిందన్నారు . ఆదివారం పోలీస్ శాఖ సిబ్బంది ప్రభుత్వ ఆస్పత్రిలో కర్నాటిక వేసుకున్నారని. అన్నారు
Navigation
Post A Comment: