CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రతి ఒక్కరూ కరోనా టీక వేయించుకోవాలి

Share it:

             ప్రాథమిక  వైద్యాధికారి సూచించారు                         (మన్యం న్యూస్ గుండాల)  ప్రతి ఒక్కరూ కర్నాటిక వేయించుకోవాలని  ప్రాథమిక వైద్యులు సూచించారు.  కరోనా కేసులు రోజు రోజు పెరుగుతున్న తరుణంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలన్నారు మాస్కులు శానిటైజర్ వాడాలని సూచించారు . సాయన్న పల్లి గ్రామంలో ఓకే కుటుంబంలో ఆరుగురికి పాజిటివ్ గా నిర్ధారణ అయిందన్నారు .  ఆదివారం పోలీస్ శాఖ సిబ్బంది ప్రభుత్వ ఆస్పత్రిలో కర్నాటిక వేసుకున్నారని. అన్నారు

Share it:

TELANGANA

Post A Comment: