మన్యం టీవీ వాజేడు: వాజేడు మండలం గుమ్మడి దొడ్డి పంచాయతీ ఇప్పగూడెం అంగన్వాడి సెంటర్ ని ఎంపీపీ. శ్యామలశారద, జెడ్ పి టి సి తల్లడి పుష్పలత తనిఖీలు నిర్వహించగా అంగన్ వాడీ సెంటర్ లో పాలు పప్పు గుడ్లు పది రోజుల నుండి సెంటర్లో లేవని టీచర్ చెప్పారు గర్భిణి స్త్రీకు చిన్న పిల్లలకు పౌష్టికాహారం పది రోజుల నుంచి అందక పోవడంపై ఎంపీపీ శ్యామల శారద. జెడ్ పి టి సి తల్లడి. పుష్పలత. సంబంధిత అధికారిని సిడిపిఓ ఉత్తమ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు .తక్షణమే అంగన్వాడి సెంటర్ల కి పౌష్టిక ఆహారాన్ని అందించే విధంగా చర్యలు తీసుకుంటానని తెలియజేశారు.
Post A Comment: