కరకగూడెం వైస్ ఎంపీపీ పాఠన్ అయూబ్ ఖాన్ అంతిమ యాత్రలోపాల్గొని డోలా మోసిన రేగా అన్న
వైస్ ఎంపీపీ కుటుంబనికి అన్నివిదాలుగా అండగా ఉంటా అన్న ప్రభుత్వ విప్
మన్యం టీవీ కరకగూడెం:కరకగూడెం మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులు పాఠన్ అయూబ్ ఖాన్ మృతి చెందడంతో తన చిన్నా నటి స్నేహితుడు క్లాస్ మెంట్ మరణ వార్తా తెలుసుకున్నా ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు హైదరాబాదు నుండి హుటహటిన బయలుదేరి వైస్ ఎంపీపీ మృతదేహాన్ని సందర్శించి ఘన నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం తన స్నేహితుని డోలా మోసి అంతిమ యాత్రలో చివరి వరకు పాల్గొని తన స్నేహితుని రుణం తీర్చుకున్నారు. అలాగె మృతుని కుటుంబానికి అన్నివిదాలుగా అదుకుంటానాని అన్నారు.ఈ కార్యక్రమంలో బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ కొమరం రాంబాబు కరకగూడెం మండల అధ్యక్షులు రావుల సోమయ్య గౌడ్ మండల కార్యదర్శి మల్కం వెంకటెశర్లు టిఆర్ఎస్ పార్టీ పినపాక నియోజకవర్గ యూవజన అధ్యక్షులు మిట్టపల్లి సాగర్ యాదవ్ కరకగూడెం మండల కో ఆప్షన్ సభ్యులు ఎస్ కె సోందుపాషా టిఆర్ఎస్ పార్టీ నాయకులు రేగా సత్యనారాయణ అక్కిరెడ్డి వెంకట్ రెడ్డి కొంపెల్లి రామలింగం రఘనదపాలెం సర్పంచ్ పోలెబోయిన నర్సంహరావు జవ్వాజి సమ్మయ్య కరకగూడెం,మణుగూరు, పినపాక గుండాల,అళ్ళపల్లి మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Post A Comment: