CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆదివాసీలకు" ఆనలుగురు" సహాయం

Share it:

 



మన్యం మనుగడ కరకగూడెం:



మణుగూరు మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా "ఆ నలుగురూ స్వచ్చంధ సేవా సంస్థ" వారి ఆధ్వర్యంలో కరకగూడెం మండలం కన్నాయి గూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని అంగారి గూడెం ఆదివాసీ గ్రామంలో ఆదివాసీ లకు ఆ నలుగురూ స్వచ్చంధ సేవా సంస్థ వారు బట్టలు మరియు బియ్యం అందించడం జరిగింది, ఈ కార్యక్రమంలో కన్నాయి గూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ భూక్య భాగ్యలక్ష్మి, ఉప సర్పంచ్ గుళ్ళసంతోష్, ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో "ఆ నలుగురు స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు గూగులోత్ రాందాస్ నాయక్ , ప్రధాన కార్యదర్శి  గుర్రం శ్రీనివాస్ , కార్యదర్శి గుగులోత్ రమేష్,  సభ్యులు వేముల రమణ బానోతు రవి, గూగులోత్  భాస్కర్ , ఆలకుంట శ్రీను , కన్నె  రమేష్ , గుంజ సాంబ  తదితరులు పాల్గొన్నారు...

Share it:

TELANGANA

Post A Comment: