CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కొండంత అండ గా ప్రమాద భీమా

Share it:

 



మందాటి.కరుణాకర్ రెడ్డి కుటుంబానికి రూ.2 లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్కును అందజేసిన విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు


మన్యం టీవీ అశ్వాపురం:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వాపురం మండలం మల్లెల మడుగు వద్ద రోడ్డు ప్రమాదం లో చనిపోయిన మందాటి కర్ణకర్ రెడ్డి కీ తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యత్వం తీసుకున్నందున టిఆర్ఎస్ పార్టీ నుండి వచ్చిన రూ.2 లక్షల రూపాయల బీమా చెక్కు ను శనివారం తెలంగాణ ప్రభుత్వ విప్,పినపాక నియోజకవర్గ శాసన సభ్యులు రేగా కాంతరావు వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు చెక్కును అందజేశారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డిసిసిబి డైరెక్టర్ తుళ్లూరి. బ్రమ్మయ్య,తెరాస మండల అద్యక్షులు కోడి.అమరెందర్, యంపిపి ముత్తినేని. సూజత,మణుగూరు జడ్పీటీసీ పొశం. నర్సింహారావు,అశ్వాపురం జడ్పీటీసీ సూదిరెడ్డి. సులక్షణ,స్థానిక సర్పంచ్ చాప ఉమాదేవి,వైస్ యంపిపి కంచుగట్ల. వీరభద్రం,ఉప సర్పంచ్ కందుల వెంకన్న,తెరాస సినియర్ నాయకులు దైద నారయణరెడ్డి,మాజి యంపిపి ఊసా అనిల్, మండల నాయకులు సూదిరెడ్డి గోపాలకృష్ణ రెడ్డి,చిలక.వెంకటరామయ్య,బెల్లి బాబురావు,యువజన నాయకులు కోరెం రామారావు,చాప ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: