(వైద్య బృందం ప్రచారం)
మన్యం మీడియా, అన్నపురెడ్డిపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అన్నపురెడ్డిపల్లి మండలం,రాజాపురం(నర్సాపురం) గ్రామంలో వైద్య బృందం డిపిఎంఓ-ఐ వెంకటేశ్వరరావు, డాక్టర్ ప్రియాంక, హెచ్ఓ పోలేబోయిన కృష్ణయ్య,ఏఎన్ఎం-వాణి, ఆశావర్కర్లు పర్యటించి గ్రామస్తులకు కోవిడ్ వ్యాక్సిన్ పై వస్తున్న పలు అపోహలను నివృత్తి చేసి, వ్యాక్సిన్ వేయించుకోవడం వలన కలిగే ప్రయోజనాల గురించి అవగాహన చేశారు.
Post A Comment: