మన్యం టివి,దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం.
ఈరోజు ఖమ్మంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కలను ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ద్వారా ఎంపీ నామా నాగేశ్వరరావు ద్వారా లబ్ధిదారులైన సున్నం మాధవాచారి (పట్వారిగూడెం) జనార్ధన్ (అంకంపాలెం) ఇవ్వడం జరిగినది.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పైడి వెంకటేశ్వర,దోడ్డాకుల రాజేశ్వర్ రావు,జారే ఆదినారాయణ, మన్నెం అప్పారావు,రాయల నాగేశ్వరరావు పాల్గొన్నారు.
మరో కార్యక్రమంలో ఈరోజు ఖమ్మంలో రవాణా శాఖ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ ని కలిసి అశ్వారావుపేట లో ఆర్టిఓ ఆఫీస్ ఏర్పాటు గురించి సమావేశమై చర్చించిన ఎం.ఎల్.ఎ మెచ్చా నాగేశ్వరరావు,వారి వెంట జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు,మండల అధ్యక్షులు దొడ్డాకుల రాజేశ్వరావు వున్నారు.
Post A Comment: