మన్యం టీవీ, అశ్వాపురం:అశ్వాపురం మండలం తుమ్మలచెరువు గ్రామపంచాయతీ పరిధిలో పోడు భూములు సమస్య ఎన్నిసార్లు చెప్పినా ఫారెస్ట్ అధికారులు వినిపించుకోకుండా స్ట్రెంత్ కొట్టడం జరుగుతుంది. తుమ్మలచెరువు వెంకటాపురం పంచాయతీ పరిధిలో గ్రామ ప్రజలు అడ్డుకుంటున్నారు. నిరాహార దీక్షలు చేసిన న ఫారెస్ట్ అధికారులు వినటం లేదు. మాకు ఎమ్మెల్యే చెప్పినా మేము వినుము మీరు ఏం చేస్తారో చేసుకోండి అని అంటున్నారు ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి లో దీక్ష చేస్తున్నట్టు పోడు దారులు ఈ కార్యక్రమంలో పీసామండల అధ్యక్షుడు చాప ముత్తయ్య, మాజీ సర్పంచ్ వంకసత్యనారాయణ, వంక రవి, మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Post A Comment: