మన్యం టీవీ తాడ్వాయి:
తాడ్వాయి మండలం ఊరట్టం గ్రామపంచాయతీ లో సర్పంచ్ గొంది శ్రీధర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో చేర్ప రవీందర్ ,కారోబార్ నారాయణ, గొంది బాబు, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: