మన్యం టీవీ వాజేడు. వాజేడు మండలం పేరూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గా ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా కరోన నిబంధనలు పాటిస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సీతారామరాజు మాట్లాడుతూ మలేరియా వ్యాధి ని ప్రపంచం ,దేశ వ్యాప్తంగా నిర్ములన చెయ్యాలని దృఢ సంకల్పంతో సేవలు చేస్తున్న వైద్య సిబ్బందికి ప్రభుత్వనికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు పేరూరు పి.హెచ్.సి వైద్య సిబ్బంది
Post A Comment: