మన్యం టీవీ,బూర్గంపాడు:
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రతి పేదింటి ఆడబిడ్డకు పెళ్లి కానుకగా ఇస్తునటువంటి కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ చెక్కులను... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్&పినపాక శాసనసభ్యులు గౌ"శ్రీ రేగా కాంతారావు గారి ఆదేశానుసారం...
బూర్గంపాడు మండలం పరిధిలోని లక్ష్మీపురం, నకిరిపేట, టేకులచేరువు, ఉప్పుసాక,ముసలమడుగు, కృష్ణసాగర్ గ్రామ పంచాయతీ పరిధిలలో 10 మంది లబ్దిదారులకు 10,01,160/- రూపాయల విలువగల కళ్యాణలక్ష్మి, షాదీముభారక్ చెక్కులను ఇంటింటికి తిరుగుతూ లబ్దిదారులకు అందజేసిన బూర్గంపాడు జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, పిఎసిఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు,మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గొపిరెడ్డి రమణ రెడ్డి.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్లు సోంపాక నాగమణి, చర్పా వెంకటేశ్వర్లు,భూక్య సుజాత,పాయం వెంకటేశ్వర్లు, కుర్సం వెంకటరమణ,కోడిమె వెంకటేశ్వర్లు,స్థానిక సొసైటీ డైరెక్టర్ మేడగం రామిరెడ్డి, ఉండేటి గోవర్ధన్,స్థానిక గ్రామ కమిటీ అధ్యక్షులు పోతిరెడ్డి గోవింద రెడ్డి,సురేష్,స్థానిక వార్డుసభ్యులు పాలం దివాకర్ రెడ్డి,బాదం పుణ్యవతి,చింతా వెంకట్రామిరెడ్డి,తాటి శ్రీనివాస్, తోకల రమణ స్థానిక టిఆర్ఎస్ పార్టీ నాయకులు బండారి లక్ష్మీనారాయణ,బోళ్ల వెంకన్న, పాయం నాగమణి,నాగయ్య తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: