మన్యం టీవీ వాజేడు. ములుగు జిల్లా వాజేడు సహకార సంఘం ఆధ్వర్యంలో వాజేడు, పూసూరు, ఎడ్జర్లపల్లి, ప్రగళ్లపల్లి, ఘనపురం, చెరుకూరు, శ్రీరాంనగర్, కడెకల్, ధర్మవరం, పేరూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాల సంఘ అధ్యక్షులు యగ్గడి అంజయ్య, నూగూరు మార్కెట్ కమిటీ చైర్మన్ బోదెబోయిన బుచ్చయ్య, ఎంపీపీ శ్యామల శారద, జెడ్ పీటీసీ తల్లడి పుష్పాలత, తహసీల్దార్ అల్లం రాజ్ కుమార్, ఆర్ ఐ మురళీకృష్ణ, ఏఈవోలు హరీష్, అరవింద్ స్థానిక సర్పంచ్ లు, ఎంపీటీసీలు, సంఘ పాలక వర్గ సభ్యులు,సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: