CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోలీసు శాఖ ఆధ్వర్యంలో గంటల కుంట గుత్తి కోయ గూడెం లో దోమతెరలు పంపిణీ

Share it:

 


గుత్తి కోయలకు కరోనావైరస్ పట్ల అవగాహన కల్పించిన ఏఎస్పీ గౌస్ ఆలం

మన్యం టీవీ ఏటూరునాగారం:

ఏటూరునాగారం మండలం గంటలకుంట గుత్తి కోయ గూడెంలో మంగళవారం ఏటూరునాగారం  ఏఎస్పీ గౌస్ ఆలం ఆధ్వర్యంలో దోమతెరలు పంపిణీ చేశారు.ఆనంతరం ఏఎస్పీ మాట్లాడుతూ కరోనా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆదివాసి గుత్తి కోయలకు తెలియజేశారు. అలాగే కొత్త వ్యక్తులకు ఆశ్రయం కల్పించి వద్దని మీ గూడెంలో కు ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని అన్నారు. ఈకార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ రూపేష్ కుమార్, ఏటూరునాగారం ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి,ట్రైనీ ఎస్ఐ రాజు, సివిల్ మరియు సిర్పిఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: