మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. శుక్రవారం మణుగూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు వైద్యులు తెలిపారు.
వివరాలు
*మణుగూరు -1
*అంబేద్కర్ సెంటర్ -1
*చాపల మార్కెట్ -1
*గుట్ట మల్లారం -3
*ఆదర్శనగర్ -2
*అశోక్ నగర్ -5
*అరుంధతి నగర్ -2
*శివ లింగాపురం -2
*వైఎస్ ఆర్ నగర్ -3
*బాపన కుంట -1
*సమితి సింగారం -1
*పి వీ కాలనీ -1
*చిక్కుడు గుంట -2
*కూనవరం -1
*రామానుజవరం -1
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.మాస్కులు ధరించాలి.అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని,ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని వైద్యులు తెలిపారు.
Post A Comment: