మన్యం టీవీ చర్ల: చర్ల మండలం గుంపెన గూడెం రాళ్ల గూడెం గ్రామాల మధ్యలో ఉన్న మూలమలుపు వద్ద ఆర్టీసీ బస్సుకు ఆటో ఢీ కొనడం జరిగింది. ఈ ప్రమాదంలో ఆటో పల్టీ కొట్టగా, ఆటోలో ఉన్న డ్రైవరు మరియు ఒక ప్రయాణికుడికి గాయాలు అవడంతో వారిద్దరినీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది.
Post A Comment: