మన్యం మనుగడ పినపాక:
ఇటీవల అనారోగ్యంతో మరణించిన పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం పంచాయతీలోని పోతిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన ఎస్ కే. జానీ కుటుంబానికి పినపాక మండల గ్రామీణ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో 25 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని సురక్షా హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ బాల భాస్కర్ రెడ్డి చేతుల మీదుగా గ్రామీణ వైద్యుని కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పినపాక మండల గ్రామీణ వైద్యులు బి.వి.ఆర్, నరసింహారావు, భాస్కర్, శ్యామల సతీష్ తదితరులు పాల్గొనడం జరిగింది
Post A Comment: