CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

దంతేవాడ అడవి ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు మృతి, చతిస్గడ్

Share it:

 



 మన్యం టీవీ చర్ల,

 : చతిస్గడ్, దంతేవాడ జిల్లాలో ఆదివారం పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మావోయిస్టు మరణించాడు. ఈ ఘటనని దంతెవాడ ఎస్‌పి అభిషేక్ పల్లవ్ ధృవీకరించారు. గదం - జంగంపాల్ అడవుల్లో  జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మావోయిస్టు మృతదేహాన్ని డీఆర్‌జి జవాన్లు స్వాధీనం చేసుకున్నారు.  కాటేకళ్యాన్ ఏరియా కమిటీకి చెందిన  నక్సలైట్  వెట్టి ఉంగా అని భావిస్తున్నారు. వెట్టి ఉంగాపై లక్ష రూపాయల రివార్డు ఉంది.  హోరాహోరీగా జరిగిన ఎదురుకాల్పుల్లో మరికొందరు నక్సలైట్లు చనిపోయి ఉంటారని పోలీసులు చెబుతున్నారు. ఘటనా స్థలం నుంచి 2 కిలోల ఐఈడి, 1 నోస్, 8 ఎంఎం పిస్టల్, ఒక గ్లూట్, నక్సలైట్ సాహిత్యం,  ఇతర వినియోగ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

Share it:

TELANGANA

Post A Comment: