మన్యం టీవీ కడెం :
కడెం మండలం లోని అల్లంపల్లి గ్రామంలో రైతు వేదికను ఎమ్మెల్యే రేఖానాయక్ ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా కలెక్టర్ మరియు అదనపు కలెక్టర్ ప్రారంభోత్సవం కు హాజరయ్యారు దట్టమైన అడవి ప్రాంతం లోని మారుమూల గిరిజన గ్రామం ఆయన అల్లంపల్లి గ్రామ గిరిజనులు.. గిరిజన సంప్రదాయాలతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా గ్రామస్తులు తమ గ్రామంలోని ప్రధాన సమస్యలైన విద్య వైద్యం మరియు ప్రధాన సమస్య అయిన రోడ్డు నిర్మాణం గురించి రేఖానాయక్ మరియు కలెక్టర్ కు వివరించగా స్పందించిన ఎమ్మెల్లే కలెక్టర్ అల్లంపల్లి గ్రామానికి సంబంధించిన రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించి 90% వరకు పూర్తి అయ్యింది అని రోడ్డు నిర్మాణం కూడా త్వరలోనే చేపడుతామని కలెక్టర్ అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు టి ఆర్ యెస్ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.
Post A Comment: