మన్యం టీవీ,నూగూరు వెంకటాపురం:
ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రానికి చెందిన శ్రీ సాయి లక్ష్మి క్లినిక్ లో గ్రామీణ వైద్యులుగా పని చేస్తున్నటువంటి దామినేని రాజేంద్ర ప్రసాద్, అనంతలక్ష్మి పెళ్లి రోజు సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ గ్రేస్ హోమ్ అనాధ వృద్ధాశ్రమం లో వెంకటాపురం మండలంలోని వీరభద్రవరం గ్రామానికి చెందిన వృద్ధులకు దుస్తులు మరియు నిత్యావసర సరుకులను అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రేస్ హోమ్ నిర్వాహకురాలు కారం రాధా వీరభద్రవరం గ్రామానికి చెందిన పాస్టర్ డేవిడ్ మరియు కారం స్పర్జన్ రాజు తదితరులు పాల్గొనడం జరిగింది.
Post A Comment: