CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మండల అధ్యక్షులు రావుల సోమయ్య ఆధ్వర్యంలో ఎం ఎల్ సి ప్రచారం.

Share it:

 


మన్యం టీవి కరకగూడెం: టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు కోసం కరకగూడెం మండల అధ్యక్షుడు రావుల సోమయ్య ఆధ్వర్యంలో గొల్లగూడెం, అనంతారం ,తుమ్మ ల, పద్మాపురం గ్రామాలలో గల పట్టభద్రలను కలుసుకుని  ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. పట్టభద్రులు అందరిని తమ మొదటి ప్రాధాన్యత పల్లా రాజేశ్వర్ రెడ్డి టిఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కొంపల్లి రామలింగం, అనంతరం సర్పంచ్ నరసింహారావు, గొల్లగూడెం సర్పంచ్ విజయ్ కుమార్,మార్కెట్ కమిటీ డైరెక్టర్  ముల్కం వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్ సత్యనారాయణ, రమేష్, సీతయ్య తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: