మన్యం టీవీ భద్రాచలం: భద్రాద్రి కొత్త గూడం జిల్లా, భద్రాచలం మండలం ,భద్రాచలం పరిధిలో గల సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు రోడ్డుపై,BTPSకు రైల్వే లైన్ క్రింద భూములు కోల్పోయిన వారికి భద్రాచలం సబ్ కలెక్టర్ గారు నోటీసులు పంపించగా రామానుజవరం విజయనగరం సాంబయ్య గూడెం చిక్కుడు గుంట సమితి సింగారం గ్రామపంచాయతీ లోని భూమి కోల్పోయిన బాధితులు సబ్ కలెక్టర్ ఆఫీస్ కు రాగా గతంలో లో కొంతమందికి 2013 చట్టం ప్రకారం ఆర్ ఆర్ ప్యాకేజీ ఇచ్చినారు కానీ తమకు తక్కువ ప్యాకేజీ ఇస్తున్నారని రోడ్డుమీద బైఠాయించి ధర్నా చేయుచుండగా జాయింట్ కలెక్టర్ K వెంకటేశ్వరరావు గారు వచ్చి మీ సమస్యలు లిఖితపూర్వకంగా రాసి ఇవ్వండి నేను ఉన్నత అధికారులకు పంపించిన్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చినారు ఇట్టి ధర్నాలో 100 మంది వరకు పాల్గొన్నారు
Post A Comment: