నూజివీడులో విద్యార్థులు మధ్య పబ్జి వివాదం
కాలేజి బస్సులోనే ఘర్షణకు దిగిన విద్యార్థులు..
రెండు గ్రామాల మధ్య దారితీసిన విద్యార్థులు మధ్య ఘర్షణ...
కొత్తూరు తండా, సిద్దార్థ నగర్ గ్రామాల మధ్య గొడవ
గాయపడ్డ ఇరువర్గాలకు చెందిన కొంతమంది.
బాధితులను నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Post A Comment: