మన్యం టీవీ, అశ్వాపురం:అశ్వాపురం మండలం నెల్లి పాక బంజర లో ఘనంగా వెంకటేశ్వర స్వామీ కళ్యాణం. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు. స్వామి వారి కళ్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సూది రెడ్డి సులక్షణ, గోపాలకృష్ణారెడ్డి, మండల నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: