మన్యంటీవీ, దమ్మపేట:
మార్చ్ 14 న జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో పట్టభద్రులు తమ యొక్క ఓటును వామపక్షాల అభ్యర్థి జయ సారధి రెడ్డికి వేయాలని కోరుతూ దమ్మపేట మండలం మందల పల్లి లో సిపిఐ, సిపిఎం మండల నాయకులు ఇంటింటికి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు యార్లగడ్డ భాస్కరరావు తదితరులు పాల్గొనడం జరిగింది.
Post A Comment: