CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఎమ్మెల్సీ అభ్యర్థి జయసారధి రెడ్డి గెలుపు కోసం విస్తృత ప్రచారం

Share it:

 


               


 మన్యంటీవీ, దమ్మపేట:  

మార్చ్ 14 న జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో పట్టభద్రులు తమ యొక్క ఓటును వామపక్షాల అభ్యర్థి జయ సారధి రెడ్డికి వేయాలని కోరుతూ దమ్మపేట మండలం మందల పల్లి లో  సిపిఐ, సిపిఎం మండల నాయకులు ఇంటింటికి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు యార్లగడ్డ భాస్కరరావు తదితరులు పాల్గొనడం జరిగింది.

Share it:

TELANGANA

Post A Comment: