CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పల్లా గెలుపు కోసం విస్తృత ప్రచారం

Share it:

 



  మన్యంటీవీ, దమ్మపేట:మండల పరిధిలోని నాగుపల్లి గ్రామంలో పట్టభద్రుల ఏంఎల్సీ ఎన్నికల్లో తెరాస పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వరెడ్డి  విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం నిర్వహించిన జడ్పీటిసి పైడి వెంకటేశ్వరరావు. ఈ కార్యక్రమం లో నియోజకవర్గ ఎన్నికల కో ఆర్డినెటర్ గారపాటి సూర్యం, ఎంపీపీ సోయ్యం ప్రసాద్, మండల అధ్యక్షులు దొడ్డాకుల రాజేశ్వరావు, పార్టీ గ్రామ పెద్దలు పటేల్, గ్రామ నాయకులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: