CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఎమ్మెల్సీ గెలుపు కై చల్ల సముద్రంలో ప్రచారం

Share it:

 



మన్యం టీవీ: ఇల్లందు


ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో న్యూ డెమోక్రసీ బలపరిచిన అభ్యర్థి ప్రొఫెసర్ కోదండరామ్ ను  గెలిపించాలని సమావేశం నిర్వహించారు. ఇల్లందు మండలం చల్ల సముద్రం జిల్లా పరిషత్ హై స్కూల్ మరియు గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయులతో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, సుభద్ర, సమ్మయ్య, బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: