CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆత్మహత్య చేసుకొని చనిపోయిన వ్యక్తికి అధికార మరియు అఖిలపక్షం ఆధ్వర్యంలో న్యాయం చేకూర్చుటకు అండగా నిలిచిన అధికారులు

Share it:

 



మన్యం టీవీ, అశ్వాపురం:అశ్వాపురం మండలంలోని మొండికుంట గ్రామంలో  మూడు రోజుల క్రితం ఆత్మ హత్య చేసుకొని మృతి చెందిన గూడూరు కుటుంబానికి న్యాయం చేసేందుకు అండగా నిలిచిన అధికారులు, అధికార అఖిలపక్ష  పార్టీల నాయకులు. మల్లారెడ్డి కుటుంబానికి న్యాయం చేయాలని అఖిల పక్ష పార్టీల నాయకులు, ఎంపీపీ ముత్తినేని సుజాత, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కోడి అమరేందర్,  వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం, సర్పంచ్ మర్రి మల్లారెడ్డి  ,గాదె కేశవరెడ్డి, అనంతనేని సురేష్,  బీరం శ్రీనివాస్, లూ కలసి తహసిల్దార్ సురేష్, సీఐ రాజు, ఎస్ ఐ రాజేష్ లకూ వినతి పత్రం అందజేశారు. అనంతరం  మృతదేహం పోస్ట్ మార్టం కు తరలింపు. మొండికుంట గ్రామ పంచాయతీ ట్రాక్టర్ లో మృతదేహం పోస్ట్ మార్టం కు తరలింపు.

Share it:

TELANGANA

Post A Comment: