మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో భాగంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని కమలాపురం గ్రామంలోని పట్టభద్రులను కలిసి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరిన నియోజకవర్గ యువజన అధ్యక్షుడు మట్టపల్లి సాగర్ యాదవ్,టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉప్పట్ల వెంకటేశ్వర్లు,యువజన నాయకులు బోశెట్టి.రవి ప్రసాద్,గుర్రం సృజన్, కంపెల.సుదర్శన్,సొసైటీ డైరెక్టర్.కురం సతీష్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: