హైదరాబాద్:G.O.3 ని పునరుద్ధరించాలని అదేవిధం గా త్వరలో జరగబోయే టీచర్ ప్రమోషన్స్ విషయంలో ఆదివాసుల మాత్రమే నింపాలని అదే విధంగా యూనియన్ గవేర్నెమెంట్ ఆఫ్ ఇండియా నుండి కౌంటర్ ఫైల్ దాఖలు చేయాల్సింది గా
తెలంగాణ గవర్నర్ డా. తమిళ సై సౌదర్య రాజన్ని
డా కిషోర్ మరియు కనక వెంకటేష్ బృందంతో వినతి పత్రం అందించారు.
Post A Comment: