మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లోని సమితిసింగారం పంచాయతీ పరిధిలోని పాత పోలీస్ కాలనీ లో చాలాకాలంగా ఉన్న మంచినీటి సమస్య పై స్పందించిన మణుగూరు జడ్పీటీసీ పోశం నర్సింహారావు,వెంటనే సంబంధిత ఏఈ ని పిలిపించి మాట్లాడారు,నాలుగు రోజుల్లో మంచినీటి సమస్యను పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సమితిసింగారం సర్పంచ్ బచ్చల భారతి,కో ఆప్షన్ జావిద్ పాషా, సెక్రటరీ యాకుబ్ అలీ,గాజుల నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: