మన్యం టీవీ, పినపాక:
ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం గోపాల్ రావు పేట గ్రామానికి చెందిన ప్రముఖ స్వతంత్ర సమర యోధులు మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ప్రధాన అనుచరుడు మాజీ పీసీసీ సభ్యులు బొలిశెట్టి నర్సింహయ్య సంతాప సభ హాజరై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ,పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు బోలిశెట్టిచిత్రపటానికి నివాళులు అర్పించి ఘన నివాళి అర్పించారు.
Post A Comment: