CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నూతన తహశీల్దార్ సురేష్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎంపీపీ ముత్తునేని సుజాత, మండల అధ్యక్షులు కోడి అమరేందర్

Share it:

 



మన్యం టీవీ అశ్వాపురం:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం నూతన తహశీల్దార్ గా బాధ్యతలు చేపట్టిన సురేష్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీపీ ముత్తునేని సుజాత,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కోడి అమరేందర్.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,మాజీ ఎంపీపీ ఉసా.అనిల్ కుమార్ జిల్లా కో ఆప్షన్ సభ్యులు ఎండీ షరిపుద్దీన్,కో ఆప్షన్ సభ్యుల సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్కె.ఖదీర్, తెరాస మండల నాయకులు బొబ్బల నాగేశ్వరరావు, యువజన నాయకులు వలబోజు మురళీకృష్ణ, మందా హుస్సేన్,ఇసంపల్లి పున్నారావు,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: