మన్యం టీవీ భద్రాచలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం మండలం, ఈ ఫోటో లో ఉన్న వ్యక్తి కరుడుగట్టిన ఏటీఎం దొంగ పై పిడియాక్ట్ కేసు నమోదు చేసిన భద్రాచలం పోలీసులు. బాణాల ప్రశాంత్ అనే వ్యక్తి దాదాపుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 14 పైగా ఏటీఎం దొంగతనాలు చేశాడు. కావున ప్రజలు మన దగ్గర ఏటీఎంలు గాని మరియు మీకు మీ ఇంటి పరిసరాలలో అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉన్నచో 100 డయల్ చేసి ఫిర్యాదు చేయవలసిందిగా భద్రాచలం సిఐ స్వామి తెలిపారు, మరియు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
Navigation
Post A Comment: