మన్యంటీవీ,దమ్మపేట:ఈరోజు గండుగులపల్లీ లో మాజీ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరావు ని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ రాష్ట్ర రైతు సమితి మరియు ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డి. వారిని తుమ్మల శాలువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమం లో జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, జడ్పిటిసి పైడి వెంకటేశ్వరావు, దొడ్డకల రాజేశ్వరరావు, కొయ్యల అచ్యుత రావు, బీసీ సంక్షేమ సంఘం రెడ్డిమల్ల వెంకటేశ్వరావు, కాసాని ప్రసాద్ మరియు నాయకులు పాల్గొన్నారు.
Post A Comment: