CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

విజయ డైరీ మిల్క్ ప్రారంభించిన ప్రజా ప్రతినిధులు

Share it:


 మన్యంటీవీ,దమ్మపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం, గండుగులపల్లీ లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విజయ డైరీ మిల్క్ సెంటర్ ను సోమవారం దమ్మపేట మండలంలో గండుగులపల్లీ గ్రామంలో కాసాని నాగ ప్రసాద్ ఇంటి దగ్గర ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు జెడ్పిటిసి పైడి వెంకటేశ్వరరావు, ఎంపీపీ సోయం ప్రసాద్, నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ, సర్పంచ్ సుశీల రాజేష్ మరియు గ్రామ పెద్దలు బుజ్జి బాబు, శేషుబాబు, ఎర్ర వసంతం,కుర్సం వెంకటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: