మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండల కేంద్రంలో నర్సిహంసాగర్ తెరాస గ్రామ కమిటీ అధ్యక్షులు ఉడుగుల శ్రీను యాదవ్ అధ్యక్షతన తెరాస మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ సమక్షంలో నర్సింహసాగర్ గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీ యూత్ ఇరవై మంది తెరాస పార్టీలోనికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన్న తెరాస మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ గారు,
ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ కాడబోయిన నరేందర్, మండల అధికార ప్రతినిధి కటికనేని సత్యనారాయణ ,మండల ఉపాధ్యక్షులు చిట్టిమల్ల సమ్మయ్య, తోలెం నరసింహారావు, మండల మీడియా ఇంచార్జి గుడివాడ శ్రీహరి, రమేష్, తదితరులు పాల్గొన్నారు
కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చినా వారి వివరాలు
తాండ్ర ప్రశాంత్,బత్తుల సంజీవరావు, బేత బన్ను, బేత వంశీ,మరుగు వంశి సాయి,తడికల బ్రహ్మాజీ , నవీన్ ,శ్రీధర్,సాయి,రాజుకుమార్, బీ వెంకటేష్ కుమారస్వామి,సోమయ్యతదితరులు పాల్గొన్నారు.
Post A Comment: