CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పినపాక నియోజకవర్గంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ సన్నాహక సమావేశాలు - షెడ్యూల్ ఇదే

Share it:



 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాల విషయంలో తేదీ.13.02.2021 నాడు 10 గంటలకు శనివారం 1.గుండాల 2.ఆళ్లపల్లి 3.కరకగూడెం మండలాల సమావేశం కరకగూడెం లో నిర్వహించుటకు నిర్ణయించామని ప్రభుత్వవిప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు తెలిపారు.  ఈ సమావేశానికి కార్యకర్తలు గుండాల నుండి 200 ఆళ్లపల్లి నుండి 200 కరకగూడెం నుండి 400 మంది కార్యకర్తలు తగ్గకుండా హాజరు కావలసినదిగా కోరున్నాను ఈ సమావేశానికి కార్యకర్తలకు భోజన సదుపాయం కల్పించినట్లు తెలిపారు .అదేవిదంగా పినపాక మణుగూరు అశ్వాపురం మండలాల సమావేశాన్ని మణుగూరులో 14.02.2021 నాడు ఉదయం 10 గంటలకు నిర్వహించుటకు నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సమావేశానికి పినపాక నుండి 600 అశ్వాపురం నుండి 600 మణుగూరు నుండి 800 వందల మంది కార్యకర్తలు తగ్గకుండా హాజరు కావాలని కోరారు. 14.02.2021న సాయంత్రం 3 గంటలకు బూర్గంపహాడ్ మండల సమావేశం సారపాకలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి 1500 మంది మంది తగ్గకుండా హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమాలకు కార్యకర్తలు హాజరయ్యే బాధ్యత ...మండల అధ్యక్షులు, సీనియర్ నాయకులు,ఎంపీపీలు, జడ్పీటీసీలు,సర్పంచులు,

ఎంపీటీసీలు,సహాకార సంఘాల అధ్యక్షులు,ఆత్మకమిటి చైర్మెన్ అనుబంధ సంఘాల నాయకులు పూర్తి బాధ్యత విజయవంతం చేయాలని కోరారు.

..

Share it:

TELANGANA

Post A Comment: