CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తహసీల్దార్ గా పదోన్నతి పొందిన మణుగూరు డిటీ, ఎఫ్ఏసీ లూథర్ విలన్స్

Share it:

 



మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం మణుగూరు డిటీ,ఎఫ్ఏసీ లూథర్ విలన్స్ కు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పదోన్నతుల్లో భాగంగా తహసీల్దార్ గా పదోన్నతి పొందారు.ఈ సందర్భంగా నిస్వార్థంగా ప్రాజలకు సేవలు అందిస్తున్న లూథర్ విల్సన్ కు తహసీల్దార్ పదోన్నతి కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ప్రజా ప్రతినిధులు, పలువురు ప్రముఖులు, శుభాకాంక్షలు తెలిపారు.

Share it:

TELANGANA

Post A Comment: