మన్యం టీవీ భద్రాచలం: సోమవారం మొదటిరోజే గిరిజన సంక్షేమ బాలికల కళాశాల లో విద్యార్థినీలు అధిక సంఖ్యలో హాజరవడం జరిగింది. సుమారు ఎంత మంది విద్యార్థులు హాజరయ్యారు అని ప్రిన్సిపల్ గారిని అడగడంతో సుమారు 300 మంది విద్యార్థులు హాజరైనట్టు ప్రిన్సిపల్ దేవదాస్ వివరించారు. కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా దేవదాస్ గారు విద్యార్థులు సామాజిక దూరం పాటిస్తూ బోధన చేస్తున్నారు. ప్రతి క్లాస్ రూమ్ కి ముంగట శానిటైజర్ ఉంచడం జరిగింది మరియు విద్యార్థులు మాస్కులు ధరించడం జరిగింది.
Post A Comment: