CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అధిక సంఖ్యలో హాజరైన విద్యార్థులు

Share it:

 



 మన్యం టీవీ భద్రాచలం: సోమవారం మొదటిరోజే గిరిజన సంక్షేమ బాలికల కళాశాల లో విద్యార్థినీలు అధిక సంఖ్యలో హాజరవడం జరిగింది. సుమారు ఎంత మంది విద్యార్థులు  హాజరయ్యారు అని ప్రిన్సిపల్ గారిని అడగడంతో సుమారు 300 మంది విద్యార్థులు హాజరైనట్టు ప్రిన్సిపల్ దేవదాస్  వివరించారు. కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా దేవదాస్ గారు విద్యార్థులు సామాజిక దూరం పాటిస్తూ బోధన చేస్తున్నారు. ప్రతి క్లాస్ రూమ్ కి ముంగట శానిటైజర్ ఉంచడం జరిగింది మరియు విద్యార్థులు మాస్కులు ధరించడం జరిగింది.

Share it:

TELANGANA

Post A Comment: