మన్యం టీవీ భద్రాచలం: సోమవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు తక్కువ సంఖ్యలో హాజరవడం జరిగింది. జూనియర్ కళాశాల కు హాజరైన విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం సూచనల మేరకు covid 19 నిబంధనల మేరకు ప్రతి క్లాస్ ని శానిటేషన్ చేయడం జరిగింది. ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సిహెచ్ కృష్ణవేణి పర్యవేక్షణలో విద్యార్థులను సామాజిక దూరం పాటిస్తూ శానిటేషన్ చేతికిస్తూ ధర్మ మీటర్ చెకప్ చేస్తూ వచ్చిన విద్యార్థులకు తమ క్లాసులకు హాజరు కావాలని సూచించారు.
Post A Comment: