CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరోన నిబంధనల నడుమ ...

Share it:

 


👉మోగిన బడి గంట

👉పకడ్బందీ చర్యలు తీసుకున్న విద్యా శాఖ

👉ఇది వరకే విద్యార్థుల  తలిదండ్రుల నుండి తీసుకున్న అంగీకార పత్రాలు 

మన్యం టీవీ,పినపాక:కారోన మహమ్మారి మూలంగా గత సంవత్సరం మూత బడిన ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు తిరిగి ఈ రోజు పునర్ ప్రారంభమయ్యాయి.కరోన నిబంధనల నడుమ9,10 తరగతులకు బడి గంట మోగింది.ఇదివరకే విద్యార్థుల తల్లిదండ్రులు నుండి పాఠశాలలకు హాజరుకానున్నావిద్యార్థుల ప్రవేశం కి సంబంధించి ఆయా విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అంగీకార పత్రాలు తీసుకున్నారు.విద్యార్థులకు కరోన పరీక్షలు సైతం నిర్వహించారు.తిరిగి పాఠశాలలు ప్రారంభం కావడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Share it:

TELANGANA

Post A Comment: