ములుగు జిల్లాలో కొనసాగుతున్న గోడ రాతలు.
మన్యంటీవీ గోవిందరావుపేట/ ఏటూరునాగారం:
ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ కుసుమ జగదీష్ అంటే అభిమానంతో ఉద్యమం సహచరుడు
మేకల నరేందర్ రఘు నాధ్ ఉంటది పల్లి ప్రస్తుత ఎంపీపీ బాధ్యత నిర్వహిస్తున్నారు.
ములుగు జిల్లాలో పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు కోసం గోడ రాతలు రాస్తున్న
మేకల నరేందర్ టీం చిరంజీవి,నాథను ఆర్టిస్టులతో
కొనసాగుతున్నాయి.
డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు లక్ష్యం గా ప్రచారంలో భాగంగా గోడ రాతలు రాపిస్తూన్నారు.
గత వారం రోజులు గా గోడ రాతలు రాస్తున్న టీం ను కుసుమ జగదీష్ అభినందించారు.
ఖమ్మం,వరంగల్,నల్గొండ తెరాస పట్టా భద్రులు అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు కోసం కార్యకర్తలు అందరూ కృషి చేయాలి అని జడ్పీ చైర్మన్ కోరారు.
Post A Comment: