మన్యం టీవీ కొత్తగూడెం
ఓఎస్డీ కార్యాలయంలో పని చేస్తున్న ముగ్గురు ఆరేస్సైలు సివిల్ ఎస్సైలుగా కన్వర్షన్ పొంది బుధవారం నాడు జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్ ని ఎస్పీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఆరేస్సైలు రమణారెడ్డి,గిరిధర్ రెడ్డి మరియు రాజారామ్ లను ఎస్పీ అభినందించారు.
Post A Comment: